బొంగులో వార్త:
ప్రముఖ సినీ నటులు మోహన్ బాబు, జయప్రదలు మళ్లీ తెలుగుదేశం పార్టీ లో చేరటానికి మూడొచ్చింది. వీరిద్దరి ప్రకటనలను బట్టి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు జోస్యం చెబుతున్నారు. గతంలో తెదేపాలో పనిచేసి ఆ తర్వాత ఆ పార్టీని వీడిన జయప్రద, మోహన్బాబులు తిరిగి సొంతగూటికి చేరుకోనున్నారు.
ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వలస పక్షులను సొంతగూటి రావాల్సిందిగా పిలుపునిచ్చిన నేపథ్యంలో.. వీరిద్దరూ తెదేపాలో చేరే అవకాశాలున్నాయని తెదేపా శ్రేణుల సమాచారం.
తెలుగుదేశం పార్టీ నుండి గతంలో రాజ్యసభ సభ్యులుగా పని చేసిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ లోకసభ నియోజకవర్గ పార్లమెంటు సభ్యురాలు జయప్రద తిరిగి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు దగ్గరవుతున్నారని తెలిసింది.
ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జయప్రద తెదేపా చీఫ్ చంద్రబాబు
నాయుడిని ప్రశంసలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రస్తుతానికి రాష్ట్రానికి రావాలని అనుకోవడం లేదని కానీ భవిష్యత్తులో వస్తానేమో చెప్పలేనని వ్యాఖ్యానించారు. తద్వారా భవిష్యత్తులో జయప్రద తెలుగుదేశం పార్టీలో చేరే ఛాన్సుందని అంచనా.ప్రముఖ సినీ నటులు మోహన్ బాబు, జయప్రదలు మళ్లీ తెలుగుదేశం పార్టీ లో చేరటానికి మూడొచ్చింది. వీరిద్దరి ప్రకటనలను బట్టి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు జోస్యం చెబుతున్నారు. గతంలో తెదేపాలో పనిచేసి ఆ తర్వాత ఆ పార్టీని వీడిన జయప్రద, మోహన్బాబులు తిరిగి సొంతగూటికి చేరుకోనున్నారు.
ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వలస పక్షులను సొంతగూటి రావాల్సిందిగా పిలుపునిచ్చిన నేపథ్యంలో.. వీరిద్దరూ తెదేపాలో చేరే అవకాశాలున్నాయని తెదేపా శ్రేణుల సమాచారం.
తెలుగుదేశం పార్టీ నుండి గతంలో రాజ్యసభ సభ్యులుగా పని చేసిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ లోకసభ నియోజకవర్గ పార్లమెంటు సభ్యురాలు జయప్రద తిరిగి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు దగ్గరవుతున్నారని తెలిసింది.
ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జయప్రద తెదేపా చీఫ్ చంద్రబాబు
అప్పటి నుంచి రాజకీయాలకు దూరమైన మోహన్ బాబు.. ఇటీవల తన గురువు దాసరికి కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు లభించకపోవడాన్ని చూసి తిరిగి తెదేపాలోనే చేరాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తన అరవయ్యో జన్మదినోత్సవాన్ని శ్రీవిద్యానికేతన్ పాఠశాలలో జరుపుకున్న మోహన్ బాబు టిడిపి అధినేతను ఆహ్వానించారు.
ఇద్దరూ ఒకే వేదికపైకి రావడం చాలా రోజుల తర్వాత మొదటిసారి. అప్పుడే వారిద్దరూ తమ మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని చెప్పుకొచ్చారు. మరోవైపు ఆదివారం శ్రీవారి, శ్రీ కాళహస్తీశ్వర స్వామి దర్శించుకున్న మోహన్ బాబు తాను క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెడతానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
అంతేకాదు బాబు నిత్యం జపం చేసే అన్నా హజారే పేరును మోహన్ బాబు తన నోట పలికారు. తాను అవినీతిపై యుద్ధం చేస్తానని ప్రకటించారు. కానీ ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని మాత్రం మీరే చెప్పాలని జర్నలిస్టులతో చెప్పడం ద్వారా మోహన్ బాబు తెదేపాలోనే చేరుతారా లేదా వేరేదైనా కొత్త పార్టీ తీర్థం పుచ్చుకుంటారా అనేది వేచి చూడాలి.
1 comment:
ప్రజలు ముండ మోపులు అయినంత కాలం ఇలాంటి వారికి మూడు వస్తనే ఉంటది
Post a Comment